| | Latest News Head Lines |
|
జైపూర్ లొ వరుసబాంబు పేలుల్లు
పింక్సిటీగా పిలిచే జైపూర్ రక్తసిక్తమయ్యింది. ఎటు చూసినా గుట్టలుగా పడిన శవాలు .. అవయవాలు తెగి, గాయాలతో రక్తమోడుతున్న బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి హృదయవిదారకంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో ద..........ఇంకా
|
|
భూవివాదాలకు మారుపేరు హైదరాబాద్
మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన హంతకులు వరంగల్ జిల్లా నర్మెటలో చంపేశారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంతగా డెవలపవుతోందో అంతగా క్రైం రేటు కూడా అంత పెరుగుతోంది. అసూయతోనో, వ్యాపార గొడవలతోనో, రియĸ..........ఇంకా
|
|
బోర్డు తిప్పేసిన గోల్డ్ క్వెస్ట్ సంస్ధ
సరిగ్గా అక్షయ తృతీయకు రెండు రోజుల ముందే బంగారం ఆశచూపి కోట్లు మూటకట్టుకున్న చెన్నైకి చెందిన గోల్డ్ క్వెస్ట్ సంస్ధ బోర్డు తిప్పేసింది. చెన్నైలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలో హైదరాబా..........ఇంకా
|
|
బ్రిటన్లో విజయవాడ విద్యార్థిని దారుణ హత్య
విదేశీ గడ్డపై మరో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. విజయవాడలోని పాతబస్తీకి చెందిన 23ఏళ్ల జ్యోతిర్మయిని బ్రిటన్లో ఆగంతకులు తలపై మోది చంపేశారు. యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్ హోమ్టన్లో జ్యో..........ఇంకా
|
|
చీకటి సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న అజీజ్ ఎన్కౌంటర్
నక్సలైట్లను ఎదుర్కోవడానికి స్టేట్ ఇంటెలీజెన్స్ బ్యూరో నయీమొద్దీన్పై ఆధారపడుతుందనే ఆరోపణలున్నట్లే.. టెర్రరిజం గుట్టుమట్లు తెలుసుకోవడానికి అజీజ్రెడ్డిని పురమాయించిందనేది మరో కోణం.. ఒక..........ఇంకా
|
|
కాసుల వేటలో మునిగి తేలుతున్న డాక్టర్లు
వైద్యో నారాయణో హరి అన్న మాటకే తిలోదకాలిస్తున్నారు నేటి డాక్టర్లు. గౌరవప్రదమైన వృత్తిని పక్కనపెట్టి కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గతంలో ప్రభుత్వడాక్టర్లు హాస్పిటల్లో పని చేస్తూనే ప్రైవేటĺ..........ఇంకా
|
|
రాజశేఖరరెడ్డికి, రామోజీకి మధ్య వివాదం కొత్త మలుపు...
వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చెరువుల నీళ్ళు తాగించినా రామోజీరావు మౌనంగా భరించారు. అన్ని రకాల చట్టపరమైన చర్యలకు ఆయన బాధ్యత గల వ్యాపారవేత్తగా కాగితాలతో స్పందించారు. ఆయన మీద ఎన్నో ..........ఇంకా
|