*జైపూర్ లొ వరుసబాంబు పేలుల్లు *భూవివాదాలకు మారుపేరు హైదరాబాద్‌ *బోర్డు తిప్పేసిన గోల్డ్‌ క్వెస్ట్‌ సంస్ధ
ముఖ్యాంశాలు
  రాజకీయం
  సంపాదకీయం
  గోల్ మాల్
  ఇదీ నిజం
  నిఘా
  Most Wanted Criminals
  క్రైం న్యూస్..
  మీడియా..
  సినిమా న్యూస్
  హైదరాబాద్ బాంబ్ బ్లాష్ట్ స్పెషల్ స్టోరి
  సైబర్ నేరాలు
  సినిమా రివ్యూస్

Online Voting
పోలీసుల్లో లంచగొంఢులున్నారు..?

*జైపూర్ లొ వరుసబాంబు పేలుల్లు*చీకటి సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న అజీజ్‌ ఎన్‌కౌంటర్‌
 Latest News Head Lines
  జైపూర్ లొ వరుసబాంబు పేలుల్లు
   పింక్‌సిటీగా పిలిచే జైపూర్‌ రక్తసిక్తమయ్యింది. ఎటు చూసినా గుట్టలుగా పడిన శవాలు .. అవయవాలు తెగి, గాయాలతో రక్తమోడుతున్న బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి హృదయవిదారకంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో ద..........ఇంకా
  భూవివాదాలకు మారుపేరు హైదరాబాద్‌
   మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసిన హంతకులు వరంగల్‌ జిల్లా నర్మెటలో చంపేశారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంతగా డెవలపవుతోందో అంతగా క్రైం రేటు కూడా అంత పెరుగుతోంది. అసూయతోనో, వ్యాపార గొడవలతోనో, రియĸ..........ఇంకా
  బోర్డు తిప్పేసిన గోల్డ్‌ క్వెస్ట్‌ సంస్ధ
   సరిగ్గా అక్షయ తృతీయకు రెండు రోజుల ముందే బంగారం ఆశచూపి కోట్లు మూటకట్టుకున్న చెన్నైకి చెందిన గోల్డ్‌ క్వెస్ట్‌ సంస్ధ బోర్డు తిప్పేసింది. చెన్నైలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలో హైదరాబా..........ఇంకా
  బ్రిటన్‌లో విజయవాడ విద్యార్థిని దారుణ హత్య
   విదేశీ గడ్డపై మరో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. విజయవాడలోని పాతబస్తీకి చెందిన 23ఏళ్ల జ్యోతిర్మయిని బ్రిటన్‌లో ఆగంతకులు తలపై మోది చంపేశారు. యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్‌ హోమ్టన్‌లో జ్యో..........ఇంకా
  చీకటి సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న అజీజ్‌ ఎన్‌కౌంటర్‌
   నక్సలైట్లను ఎదుర్కోవడానికి స్టేట్‌ ఇంటెలీజెన్స్‌ బ్యూరో నయీమొద్దీన్‌పై ఆధారపడుతుందనే ఆరోపణలున్నట్లే.. టెర్రరిజం గుట్టుమట్లు తెలుసుకోవడానికి అజీజ్‌రెడ్డిని పురమాయించిందనేది మరో కోణం.. ఒక..........ఇంకా
  కాసుల వేటలో మునిగి తేలుతున్న డాక్టర్లు
   వైద్యో నారాయణో హరి అన్న మాటకే తిలోదకాలిస్తున్నారు నేటి డాక్టర్లు. గౌరవప్రదమైన వృత్తిని పక్కనపెట్టి కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గతంలో ప్రభుత్వడాక్టర్లు హాస్పిటల్లో పని చేస్తూనే ప్రైవేటĺ..........ఇంకా
  రాజశేఖరరెడ్డికి, రామోజీకి మధ్య వివాదం కొత్త మలుపు...
   వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చెరువుల నీళ్ళు తాగించినా రామోజీరావు మౌనంగా భరించారు. అన్ని రకాల చట్టపరమైన చర్యలకు ఆయన బాధ్యత గల వ్యాపారవేత్తగా కాగితాలతో స్పందించారు. ఆయన మీద ఎన్నో ..........ఇంకా
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting