*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
విశాఖలో ఇద్దరి కిడ్నాప్
జిల్లాలో మావోయిస్టులు మళ్లీ తెగబడ్డారు. కొయ్యూరు మండలాధ్యక్షుడుతో పాటు మరో వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆదివారం ఉదయం దాదాపు పదిమంది మావోయిస్టులు కలసి ఈ అపహరణ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికుల చెబుతున్నారు. జిల్లాలోని కొయ్యూరు మండల అధ్యక్షుడు కోనేరు సోమయ్య, అతని సహచరుడు బాలయ్యలు కలసి ఉండగా మావోలు ఒక్కసారి దాడి చేసి వారిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting