|
|
| | |
|
కిడ్నాపైన వైష్ణవి దారుణ హత్య...ఆగిన తంఢ్రి గుంఢె
విజయవాడ పారిశ్రామిక వేత్త పలగాని ప్రభాకర్ కుమార్తె నాగ వైష్ణవిని దారుణంగా హత్యచేశారు. కిడ్నాపైన మూడు రోజుల తరువాత వైష్ణవి మృతదేహం బయటపడింది. గుంటూరులోని ఆటోనగర్లో కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు కూడా ధృవీకరించారు. కుటుంబ తగదాల కారణంగానే వైష్ణవిని చంపిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరణ వార్త తెలియగానే ప్రభాకర్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పలగాని ప్రభాకర్ కుమార్తె నాగ వైష్ణవిని దారుణంగా హత్యచేశారు.ఈ విషయంతెల్సుకున్న తంఢ్రి గుంఢె ఆగిపొయింది
|
|
|