|
|
| | |
|
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..?
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..? తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్ అనే ఎంసీఏ విద్యార్థి ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నిప్పంటించుకుని చనిపోయాడు. తెలంగాణ రాదన్న మనస్థాపంతోనే చనిపోతున్నట్లు రాసిన ఓ లెటర్ సంఘటన స్థలం వద్ద లభించింది. ఓయూలో ఇవాళ్టి నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం విద్యార్థి లోకాన్ని కలచివేసింది. ఇప్పటికే విద్యార్థి జెఏసీ పరీక్షలను బహిష్కరించగా.. తాజా ఘటనతో పరీక్షలు జరుగుతాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది.
|
|
|