| | Latest News Head Lines |
|
'వైష్ణవి' నిందితుల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి నాగ వైష్ణవి దారుణ హత్య కేసులో నిందితులను ఆమె అన్న సాయి తేజ గుర్తించాడు. సాయితేజను పోలీసులు శనివారం మధ్యాహ్నం సబ్ జైలుకు తీసుకువచ్చి న్యాయమూర్తి సమక్షంల..........ఇంకా
|
|
విశాఖలో ఇద్దరి కిడ్నాప్
జిల్లాలో మావోయిస్టులు మళ్లీ తెగబడ్డారు. కొయ్యూరు మండలాధ్యక్షుడుతో పాటు మరో వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆదివారం ఉదయం దాదాపు పదిమంది మావోయిస్టులు కలసి ఈ అపహరణ ఘటనలో పాల్గొన్నట్లు స్..........ఇంకా
|
|
కిడ్నాపైన వైష్ణవి దారుణ హత్య...ఆగిన తంఢ్రి గుంఢె
విజయవాడ పారిశ్రామిక వేత్త పలగాని ప్రభాకర్ కుమార్తె నాగ వైష్ణవిని దారుణంగా హత్యచేశారు. కిడ్నాపైన మూడు రోజుల తరువాత వైష్ణవి మృతదేహం బయటపడింది. గుంటూరులోని ఆటోనగర్లో కాలిపోయిన స్థితిలో ఆమె మృత..........ఇంకా
|
|
తిరుపతిలో తల్లిబిడ్డల ఆత్మహత్య
తిరుమలలో తల్లిబిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. సస్తగిరి అతిథి గృహంలోని 376 గదిలో బస చేసిన వారిలో తల్లి ఓ బిడ్డ విగతజీవు..........ఇంకా
|
|
హైదరాబాద్ సిపిగా ఎ.కె ఖాన్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఎ.కె.ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ నగర కమిషనర్ గా ఉన్న బి. ప్రసాదరావును ఆర్టీసీ ఎండిగా బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండి..........ఇంకా
|
|
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..?
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..? తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్ అనే ఎంసీఏ విద్యార్థి ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నిప్పంటించుకుని చనిపోయాడు. తెలంగాణ రాదన్న మనస్థా..........ఇంకా
|
|
'ఆ తీవ్రవాదులు ఇండియన్సే'- కసబ్
పొంతన లేని ప్రకటనలతో పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న పాకిస్థాన్ తీవ్రవాది కసబ్ తాజాగా మరో బాంబు పేల్చాడు. ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన దాడిలోపాల్గొన్న నలుగురు తీవ్రవాదులు భారతీయులేనని చె..........ఇంకా
|