| | Latest News Head Lines |
|
చీకటి సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న అజీజ్ ఎన్కౌంటర్
నక్సలైట్లను ఎదుర్కోవడానికి స్టేట్ ఇంటెలీజెన్స్ బ్యూరో నయీమొద్దీన్పై ఆధారపడుతుందనే ఆరోపణలున్నట్లే.. టెర్రరిజం గుట్టుమట్లు తెలుసుకోవడానికి అజీజ్రెడ్డిని పురమాయించిందనేది మరో కోణం.. ఒక..........ఇంకా
|
|
కాసుల వేటలో మునిగి తేలుతున్న డాక్టర్లు
వైద్యో నారాయణో హరి అన్న మాటకే తిలోదకాలిస్తున్నారు నేటి డాక్టర్లు. గౌరవప్రదమైన వృత్తిని పక్కనపెట్టి కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గతంలో ప్రభుత్వడాక్టర్లు హాస్పిటల్లో పని చేస్తూనే ప్రైవేటĺ..........ఇంకా
|
|
రాజశేఖరరెడ్డికి, రామోజీకి మధ్య వివాదం కొత్త మలుపు...
వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చెరువుల నీళ్ళు తాగించినా రామోజీరావు మౌనంగా భరించారు. అన్ని రకాల చట్టపరమైన చర్యలకు ఆయన బాధ్యత గల వ్యాపారవేత్తగా కాగితాలతో స్పందించారు. ఆయన మీద ఎన్నో ..........ఇంకా
|
|
మనోవర్తి కేసు: పవన్ కళ్యాణ్ కు ఊరట
తన భర్త నుంచి తనకు మధ్యంతర మనోవర్తి ఇప్పించాలంటూ సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య నందిని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన విడాకుల కేసు వచ్చే నెల 16వ తేదీకి వాయిదా పడింది&..........ఇంకా
|
|
కుట్రదారుడిని కాను: అమర్
తాను కుట్రదారుడిని కానని, విప్లవకారుడినని జనశక్తి అగ్రనేత అమర్ అలియాస్ కూర దేవేందర్ అన్నారు. ఆయనను పోలీసులు గురువారంనాడు కరీంనగర్ జిల్లా సిరిసిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడి..........ఇంకా
|
|
వదిన గొంతు కోసి చంపిన మరిది
వదినను మరిది గొంతు కోసి హత్య చేసిన సంఘటన నిజామాబాదులో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మహేష్ కుమార్ యాదవ్ అనే యువకుడు తన వద..........ఇంకా
|
|
ముఖ్యాంశము : కోర్టుకు హాజరైన పవన్ కళ్యాణ్
వివరణ: విడాకులు, మనోవర్తి కేసులో సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారంనాడు విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యారు. ఆయనను చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ క..........ఇంకా
|